Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీలో అమ్మోనియం వాయువు లీక్.. 16 మందికి అస్వస్థత

Webdunia
బుధవారం, 5 జులై 2023 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషవాయువు లీకైంది. మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీలో అమ్మోనియం వాయువు లీకైంది. చేపలను ప్రాసెసింగ్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 16 మంది కూలీలు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
బుధవారం ఉదయం చేపలను ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న వారు ఆ విష వాయువును పీల్చారు. దీంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు. వారంతా అపస్మారకస్థితిలోకి వెళ్లారని, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని ఫ్యాక్టరీ ప్రతినిధి తెలిపారు. 
 
కార్మికలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు రిమ్స్‌లో చేర్పించినట్టు తెలిపారు. బాధిత కార్మికులంతా ఒరిస్సాకు చెందిన దినకూలీలు కావడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు కూడా తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments