Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బిజెపి జాతీయ నేతలతో అమిత్ షా భేటీ, ఏం జరిగిందంటే..?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (22:05 IST)
మూడు రోజుల పర్యటనలో అమిత్ షా బిజీబిజీగా గడిపారు. ఎక్కడా ఖాళీ లేకుండా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించారు. మూడవరోజు ఎపిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అమిత్ షా పార్టీని బలోపేతం చేయాలన్న అంశంపైనే నేతలతో ప్రధానంగా చర్చించారు.
 
తిరుపతిలోని తాజ్ హోటల్లో బిజెపి జాతీయ నాయకులతో సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎపిలో బిజెపిని బలోపేతం చేయాలని నేతలను ఆదేశించారు. అమిత్ షాతో భేటీ తరువాత మీడియాతో బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎపిలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని అమిత్ షా ఆదేశించినట్లు చెప్పారు. 
 
ఎపి అభివృద్థికి కేంద్రం సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారని.. ఎపికి అవసరమైన నిధులను ఇస్తామన్నారు. ఎపిలో వైసిపిపై వ్యతిరేకత మొదలైందన్న విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామని.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments