Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బిజెపి జాతీయ నేతలతో అమిత్ షా భేటీ, ఏం జరిగిందంటే..?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (22:05 IST)
మూడు రోజుల పర్యటనలో అమిత్ షా బిజీబిజీగా గడిపారు. ఎక్కడా ఖాళీ లేకుండా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించారు. మూడవరోజు ఎపిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అమిత్ షా పార్టీని బలోపేతం చేయాలన్న అంశంపైనే నేతలతో ప్రధానంగా చర్చించారు.
 
తిరుపతిలోని తాజ్ హోటల్లో బిజెపి జాతీయ నాయకులతో సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎపిలో బిజెపిని బలోపేతం చేయాలని నేతలను ఆదేశించారు. అమిత్ షాతో భేటీ తరువాత మీడియాతో బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎపిలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని అమిత్ షా ఆదేశించినట్లు చెప్పారు. 
 
ఎపి అభివృద్థికి కేంద్రం సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారని.. ఎపికి అవసరమైన నిధులను ఇస్తామన్నారు. ఎపిలో వైసిపిపై వ్యతిరేకత మొదలైందన్న విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామని.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments