Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుడు చనిపోతే.. నడిరోడ్డున వదిలేసి కుయ్ కుయ్ మంటూ..? (video)

Webdunia
మంగళవారం, 11 మే 2021 (18:56 IST)
కృష్ణాజిల్లా, తిరువూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. దీంతో ఆయన మృతదేహన్ని 108 వాహనంలో గ్రామానికి తీసుకెళ్లారు.
 
అయితే అయితే అంబులెన్స్ డ్రైవర్ గ్రామాంలోకి తీసుకెళ్లకుండా గ్రామా శివారులోని ఆ మృత దేహన్ని వదిలేసి వెళ్లాడు. దీంతో రెండు గంటలపాటు ఆ మృతదేహం ఆనాధల పడిఉది. విషయం తెలుసుకున్న తిరువురు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. 
 
ఇక ఈ ఘటనపై ఏపీ మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఈ వీడియోను ట్వీట్టర్‌లో పోస్టు చేస్తూ ఇది ఎంత అమానుషం, ఎంత అనాగరికం? అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments