Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుడు చనిపోతే.. నడిరోడ్డున వదిలేసి కుయ్ కుయ్ మంటూ..? (video)

Webdunia
మంగళవారం, 11 మే 2021 (18:56 IST)
కృష్ణాజిల్లా, తిరువూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. దీంతో ఆయన మృతదేహన్ని 108 వాహనంలో గ్రామానికి తీసుకెళ్లారు.
 
అయితే అయితే అంబులెన్స్ డ్రైవర్ గ్రామాంలోకి తీసుకెళ్లకుండా గ్రామా శివారులోని ఆ మృత దేహన్ని వదిలేసి వెళ్లాడు. దీంతో రెండు గంటలపాటు ఆ మృతదేహం ఆనాధల పడిఉది. విషయం తెలుసుకున్న తిరువురు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. 
 
ఇక ఈ ఘటనపై ఏపీ మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఈ వీడియోను ట్వీట్టర్‌లో పోస్టు చేస్తూ ఇది ఎంత అమానుషం, ఎంత అనాగరికం? అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments