Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుడు చనిపోతే.. నడిరోడ్డున వదిలేసి కుయ్ కుయ్ మంటూ..? (video)

Webdunia
మంగళవారం, 11 మే 2021 (18:56 IST)
కృష్ణాజిల్లా, తిరువూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. దీంతో ఆయన మృతదేహన్ని 108 వాహనంలో గ్రామానికి తీసుకెళ్లారు.
 
అయితే అయితే అంబులెన్స్ డ్రైవర్ గ్రామాంలోకి తీసుకెళ్లకుండా గ్రామా శివారులోని ఆ మృత దేహన్ని వదిలేసి వెళ్లాడు. దీంతో రెండు గంటలపాటు ఆ మృతదేహం ఆనాధల పడిఉది. విషయం తెలుసుకున్న తిరువురు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. 
 
ఇక ఈ ఘటనపై ఏపీ మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఈ వీడియోను ట్వీట్టర్‌లో పోస్టు చేస్తూ ఇది ఎంత అమానుషం, ఎంత అనాగరికం? అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments