Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఓపెన్ వర్శిటీ స్టడీ సెంటర్లు కొనసాగించాల్సిందే : హైకోర్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (14:47 IST)
అంబేద్కర్, తెలుగు సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు చెందిన స్టడీ సెంటర్లను ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వానికి హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే సేవల నిర్వహణ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతాలను ఏపీ ప్రభుత్వమే భరించాలని శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.
 
విద్యాసంస్థలకు సంబంధించి విభజన చట్ట ప్రకారం విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఏపీలో స్టడీ సెంటర్లు కొనసాగించడం వల్ల రూ.14 కోట్ల జీతాలు చెల్లించామని కోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఖర్చులు చెల్లిస్తే స్టడీ సెంటర్ల నిర్వహణకు ఇబ్బంది లేదని వెల్లడించారు. దీంతో హైకోర్టు ఆవిధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments