Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరంపై పవన్ దృష్టి మళ్లింది.. డంపింగ్ యార్డు కోసం భూములు లాగేస్తుంటే?

చేనేత కార్మికుల దీనస్థితిపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చలించిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదా, కిడ్నీ బాధి

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (16:36 IST)
చేనేత కార్మికుల దీనస్థితిపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చలించిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదా, కిడ్నీ బాధితులు, రైతు సమస్యలు వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న పవన్ కల్యాణ్ కన్ను పోలవరం ప్రాజెక్టుపై పడింది. 
 
ఇందులో భాగంగా పవన్ కల్యాణ్‌ను పోలవరం ప్రాజక్ట్ బాధితులు కలిశారు. డంపింగ్ యార్డు నిర్మాణం పేరిట తమ నుంచి 203 ఎకరాల భూమిని అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారని పోలవరం మండలంలోని మూలలంక గ్రామస్థులు పవన్ కల్యాణ్‌కు తెలియజేశారు. కోర్టు తీర్పులను చూపించినా అధికారులు బలవంతంగా తమ వద్ద భూముల్ని లాగేసుకుంటున్నారని వారు ఆరోపించారు.  
 
డంపింగ్ యార్డ్ కోసం దగ్గర్లోని బీడు భూములు చూపించినా.. అధికారులు మాత్రం పంట భూముల్నే టార్గెట్ చేస్తున్నారని పవన్ కల్యాణ్‌కు పోలవరం బాధితులు విన్నవించుకున్నారు. ఇందుకు సానుకూలంగా పవన్ స్పందించారు. ఇందుకు అన్నివిధాలా సహకరిస్తానని పవన్ బాధితులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments