Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరరాజా కంపెనీ చెన్నైకి త‌ర‌ల‌దు: గ‌ల్లా జ‌య‌దేవ్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:28 IST)
అమరావతి రాజ‌కీయాలు ఇపుడు అమ‌ర రాజా బ్యాట‌రీల కంపెనీ చుట్టు తిరుగుతున్నాయి. ఆ కంపెనీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒత్తిడుల‌ను త‌ట్టుకోలేక చెన్న‌య్ త‌ర‌లిపోతోంద‌ని తెలుగుదేశం నాయ‌కులు ప్ర‌చారం చేశారు.

అయితే ఇపుడు దానికి ఆ కంపెనీ అధినేత బ్రేక్ వేశారు. తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా కంపెనీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి తరలిపోతున్నట్లు గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమరరాజా తరలింపుపై ఆ కంపెనీ కో ఫౌండర్, ఎంపీ గల్లా జయదేవ్ కీలక ప్రకటన చేశారు. చెన్నైకి అమరరాజా తరలింపు పూర్తిగా వదంతులు మాత్రమేనని, కంపెనీ ఇక్కడే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇలాంటి వదంతులకు తాము స్పందించబోమని ఎంపీ గల్లా జయదేవ్‌ వ్యాఖ్యానించారు. వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments