Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటికే సీఎం జగన్ అపాయింట్మెంట్ రెండుసార్లు అడిగా, మూడోసారి కూడా: బాలయ్య

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని ఇప్పటికే రెండుసార్లు అపాయింట్మెంటును కోరినట్లు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కుటుంబడిందనీ, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు పెచ్చరిల్లాయంటూ చెప్పారు. 
 
కాగా హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 55 లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు, పరికరాలను అందచేశారు. తను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేనన్న విషయంపై స్పందిస్తూ... నేను ఎక్కడ వున్నా నా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేసి తీరుతానన్నారు బాలయ్య. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments