Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబ‌రు 15 నుండి శ్రీ‌నివాసం, మాధ‌వంలో గ‌దుల కేటాయింపు

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (08:11 IST)
శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల్లోని గ‌దుల‌ను డిసెంబరు 15వ తేదీ నుండి భ‌క్తుల‌కు కేటాయిస్తారు. ఈ స‌ముదాయాల్లోని గ‌దులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.

ఇందుకోసం డిసెంబ‌రు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో గ‌దుల‌ను బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు గ‌దుల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.
 
కోవిడ్‌-19 నేప‌థ్యంలో శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల‌ను కొంత కాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు. కేసులు త‌గ్గ‌డంతో క్వారంటైన్ కేంద్రాల‌ను ఎత్తేశారు. గ‌దుల‌ను ద‌శ‌ల‌వారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments