Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ భర్తతో వేధింపులు.. నాకు పిల్లలకు ప్రాణహాని!

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (18:53 IST)
రక్షకుడే వేధింపులకు కారణమయ్యాడు. ఎస్ఐగా పనిచేస్తున్న తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉన్నట్లు ఓ వివాహిత మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించింది.
 
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సవితాబాయ్ అలిపిరి స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గణేష్ భార్య. వీరు గతంలో శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ రెండో పెళ్లి. గణేష్ గత కొంతకాలంగా విడాకులు కావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. 
 
తనకు, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించాలని కోరడంతో ఫిర్యాదు స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ ఈనెల 29 లోపు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తిరుపతి అర్బన్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments