Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకోసం అఖిలప్రియ... చివరిచూపు.. పెళ్లికాని ముగ్గురు పిల్లలు

భూమా నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఆయన హఠాన్మరణం జిల్లాలోనే కాదు యావదాంధ్రలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఘ

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (17:48 IST)
భూమా నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఆయన హఠాన్మరణం జిల్లాలోనే కాదు యావదాంధ్రలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఘాట్ ప్రక్కనే జరిగాయి. చితి వద్ద చివరిసారిగా తండ్రిని చూసి అఖిలప్రియ బోరున విలపించారు. ఆయన ముఖాన్ని పట్టుకుని మరలా బ్రతికి వస్తారేమోనన్న ఆశగా చూశారు. ఆ దృశ్యం చూసివారి అందరి హృదయాలు బరువెక్కాయి. కానీ విధి ముందు ఎంతటివారైనా తలవంచక తప్పదు కదా.
 
భూమా నాగిరెడ్డి కుటుంబంలో విషాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గత మూడున్నరేళ్ల క్రితం మరణించారు. ఆ విషాదాన్ని మర్చిపోకముందే మళ్లీ భూమా నాగిరెడ్డి గుండె పోటుతో కన్నుమూశారు. ఆ దంపతులకు ముగ్గురు బిడ్డలు. ఇంకా పెళ్లి కాలేదు. ఇంతటి కష్టం వచ్చిన ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments