Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలోనే ఎయిమ్స్.. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (14:01 IST)
గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను నెలకొల్పనున్నారు. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎయిమ్స్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 
 
బుధవారం ఉదయం ప్రధాన నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన విషయం తెల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments