Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ బంధువు డాక్టర్ శివకుమార్.. జయకు తప్పుడు మందులు ఇచ్చాడు : సీహెచ్ పాండ్యన్

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణానికి ముమ్మాటికీ శశికళ కారణమంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సీహెచ్.పాండ్యన్ మరోమారు మరోమారు ఆరోపించారు. జయలలితకు వైద్యం చేసిన డాక్టర్లలో డాక్టర్ శివకుమార్ ఒకరని తెల

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (10:53 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణానికి ముమ్మాటికీ శశికళ కారణమంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సీహెచ్.పాండ్యన్ మరోమారు మరోమారు ఆరోపించారు. జయలలితకు వైద్యం చేసిన డాక్టర్లలో డాక్టర్ శివకుమార్ ఒకరని తెలిపారు. ఆయన జయలలితకు తప్పుడు మందులు ఇచ్చారని, ఈ కారణంగానే జయలలిత చనిపోయారంటూ ఆరోపించారు.
 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఆయన బేషరతు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత బుధవారం పన్నీర్ సెల్వంను స్వయంగా కలిసి మద్దతిస్తారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఈయన మంగళవారం మాట్లాడుతూ... పోయెస్‌ గార్డెన్‌లో జయలలితతో ఘర్షణ పడ్డారని, ఆమెను ఎవరో తోసేయడంతో కిందపడిపోయారని అన్నారు. ఓ ఆర్డినెన్స్‌కు సంబంధించి వాదన జరుగుతున్న సమయంలో సెప్టెంబర్ 22వ తేదీన ఘర్షణ జరిగిందని అమ్మను కింద తోసేయడంతోనే ఆస్పత్రికి తరలించారని.. ఆమెకు ఇచ్చిన వైద్యం గురించి కూడా వివరాలు బయటికి పొక్కలేదన్నారు. అందుచేత జయలలిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని పాండ్యన్‌ డిమాండ్ చేశారు. శశికళకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే అర్హత లేదని ఆయన అన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments