Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నటి జయసుధ

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (18:54 IST)
సీనియర్ నటి జయసుధ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తను రాజకీయాల్లోకి రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డిగారు అన్నారు. ఆమధ్య రాజకీయాల్లోకి వెళ్లను అని చెప్పిన మాట నిజమేననీ, ఐతే తిరిగి వైసీపీ కుటుంబ సభ్యురాలిగా వైసీపీ‌లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.
 
వచ్చే ఎన్నికల్లో తను ఎక్కడి నుండి పోటీ చేయడం అనే అంశంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం పని చేస్తానని వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని జయసుధ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments