Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నటి జయసుధ

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (18:54 IST)
సీనియర్ నటి జయసుధ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తను రాజకీయాల్లోకి రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డిగారు అన్నారు. ఆమధ్య రాజకీయాల్లోకి వెళ్లను అని చెప్పిన మాట నిజమేననీ, ఐతే తిరిగి వైసీపీ కుటుంబ సభ్యురాలిగా వైసీపీ‌లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.
 
వచ్చే ఎన్నికల్లో తను ఎక్కడి నుండి పోటీ చేయడం అనే అంశంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం పని చేస్తానని వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని జయసుధ చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments