Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి.. ఎవరు?

సెల్వి
శనివారం, 24 ఫిబ్రవరి 2024 (20:41 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో నందమూరి హీరో బాలకృష్ణ పేరు వుంది.  హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి బాలయ్యనే పోటీ చేస్తారని వెల్లడించారు. 
 
కాగా ఈ నియోజకవర్గం ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ వేరే పార్టీ అభ్యర్థి గెలవలేదు. కాబట్టి ఈసారి నందమూరి బాలకృష్ణ గెలుపు సులువేనని రాజకీయ పండితులు అంటున్నారు.
 
ఇకపోతే.. నందమూరి బాలకృష్ణ 2014లో మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో కూడా అదే సీటు నుంచి ఎన్నికయ్యారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా వున్నారు. ఇక 2024లోనూ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని శనివారం తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments