Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య యార్లగడ్డ సంపాదకీయ తెలుగు సాహిత్యం- సమాజం, చరిత్ర, ప్రజలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:52 IST)
మంచి సాహిత్యం సమాజానికి మార్గదర్శిగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కథలు, కవిత్యం, పాటలు ఇలా ఏ మార్గం అయినప్పటికీ సాహిత్యం చరిత్రపై చూపే ప్రభావం గట్టిదన్నారు.

 
ఉగాది వేడుకల నేపధ్యంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న”తెలుగు సాహిత్యం- సమాజం, చరిత్ర, ప్రజలు (రెండు వేల సంవత్సరాలు) ” పేరిట రూపుదిద్దుకున్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులు జగన్ మోహన్ రెడ్డి, భారతిలు అవిష్కరించారు.

 
ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంకు సమీపంలో నిర్వహిస్తున్న గోశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అలుపెరుగని సాహిత్య సేవను అందిస్తున్నారన్నారు. పుస్తకం గురించి లక్ష్మి ప్రసాద్ వివరిస్తూ 13 మంది గొప్ప కవులతో విరచితమైన సాహిత్యం ఈ పుస్తకంలో అంతర్భాగమై ఉందన్నారు. ఆయా కాలాలలో సాహిత్యం ఇటు సమాజంపై, చరిత్రలో ఏమేరకు ప్రభావం చూపిందన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments