ముద్దాయిగా వున్న జోగి రమేష్ సమాచారం ఇవ్వడంలేదు: డిఎస్పి మురళి

ఐవీఆర్
గురువారం, 22 ఆగస్టు 2024 (16:14 IST)
ముద్దాయిగా వున్నటువంటి జోగి రమేష్ తాడేపల్లి పోలీసు స్టేషనులో క్రైం నెం 923 కేసులో ఆయనను పిలిపించడం జరిగిందని డిఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. ఆయన మాట్లాడుతూ... మా కేసు దర్యాప్తుకి అవసరమైన సమాచారం ఇవ్వలేదు. అతడు ఇచ్చిన సమాచారం మాకు సంతృప్తినివ్వలేదు.
 
మాకున్న చట్టం ప్రకారం దర్యాప్తుకి అవసరమైన అతడి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలైనా స్వాధీనం చేసుకుని విచారించే అధికారం వుంది. ఐతే ఆయన లాయర్లు ఏవో జడ్జిమెంట్ కాపీలు తీసుకుని వచ్చారనీ, తమకు మాత్రం ఇంతవరకూ జోగి రమేష్ ఆయనకు సంబంధించిన ఫోను ఇవ్వలేదని అన్నారు. డేటాను అనుసరించి తమ దర్యాప్తు ప్రారంభమవుతుందనీ, అవసరమైతే మళ్లీ జోగి రమేష్‌ను పిలిపించి విచారిస్తామని అన్నారు.
 
మాజీ మంత్రి జోగి రమేష్ కేసు దర్యాప్తుకి సహకరించడం లేదని పోలీసులు చెపుతుండటంతో ఆయను అరెస్టు చేస్తారేమోనన్న చర్య మొదలైంది. ఇప్పటికే గతంలో కొందరు వైసిపి నాయకులు చేసిన చర్యల వల్ల ఇరుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments