Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దాయిగా వున్న జోగి రమేష్ సమాచారం ఇవ్వడంలేదు: డిఎస్పి మురళి

ఐవీఆర్
గురువారం, 22 ఆగస్టు 2024 (16:14 IST)
ముద్దాయిగా వున్నటువంటి జోగి రమేష్ తాడేపల్లి పోలీసు స్టేషనులో క్రైం నెం 923 కేసులో ఆయనను పిలిపించడం జరిగిందని డిఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. ఆయన మాట్లాడుతూ... మా కేసు దర్యాప్తుకి అవసరమైన సమాచారం ఇవ్వలేదు. అతడు ఇచ్చిన సమాచారం మాకు సంతృప్తినివ్వలేదు.
 
మాకున్న చట్టం ప్రకారం దర్యాప్తుకి అవసరమైన అతడి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలైనా స్వాధీనం చేసుకుని విచారించే అధికారం వుంది. ఐతే ఆయన లాయర్లు ఏవో జడ్జిమెంట్ కాపీలు తీసుకుని వచ్చారనీ, తమకు మాత్రం ఇంతవరకూ జోగి రమేష్ ఆయనకు సంబంధించిన ఫోను ఇవ్వలేదని అన్నారు. డేటాను అనుసరించి తమ దర్యాప్తు ప్రారంభమవుతుందనీ, అవసరమైతే మళ్లీ జోగి రమేష్‌ను పిలిపించి విచారిస్తామని అన్నారు.
 
మాజీ మంత్రి జోగి రమేష్ కేసు దర్యాప్తుకి సహకరించడం లేదని పోలీసులు చెపుతుండటంతో ఆయను అరెస్టు చేస్తారేమోనన్న చర్య మొదలైంది. ఇప్పటికే గతంలో కొందరు వైసిపి నాయకులు చేసిన చర్యల వల్ల ఇరుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments