Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల కాన్వాయ్‌లో జీపు బోల్తా...ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (19:47 IST)
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కాన్వాయ్‌లోని ఒక వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న పోలీసులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం సాయంత్రం అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఓ కార్యక్రమానికి స్పీకర్ శివప్రసాద్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదిగానిపల్లె వద్ద ఆయన వాహన శ్రేణిలోని ఓ జీపు అదుపు తప్పి బోల్తా పడింది. 
 
ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments