Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం: వ్యక్తి మృతి

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:28 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మొదటి కనుమదారిలో.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకునేందుకు మరో మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా.. జరిగిన ఈ దుర్ఘటన లో శివలింగం అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.
 
ఇంకా ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా …. ఉందని సమాచారం అందుతోంది. కారు అదుపు తప్పి రైలింగ్ న్యూడ్ ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. 
 
అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తులను వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments