Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసేది మేస్త్రీ పని... ఇంట్లో కిలోన్నర బంగారం.. రూ.1.25 కోట్లు స్వాధీనం.. ఎక్కడ?

శ్రీవారి కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు అవినీతిపరులైన ఉద్యోగులు ఏవిధంగా దోచుకుంటున్నారో మరోమారు నిరూపితమైంది. తితిదే కళ్యాణకట్టలో మేస్త్రీ ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగి ఇంట రూ.1.25 కోట్ల న

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (11:11 IST)
శ్రీవారి కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు అవినీతిపరులైన ఉద్యోగులు ఏవిధంగా దోచుకుంటున్నారో మరోమారు నిరూపితమైంది. తితిదే కళ్యాణకట్టలో మేస్త్రీ ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగి ఇంట రూ.1.25 కోట్ల నగదుతో పాటు కిలోన్నర బంగారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులకు అవాక్కయ్యారు. వారు విస్తుపోయేలా వాస్తవాలు బయటపడ్డాయి. కొర్లకుంటలోని తంగవేలు ఇంట్లో సహా, ఆయన సమీప బంధువుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు జరుగుతుండగా, ఇప్పటివరకూ రూ.1.25 కోట్ల విలువైన నగదు, ఆస్తి పత్రాలు, కిలోన్నరకు పైగా బంగారం పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. 
 
తంగవేలు బినామీల పేరిట కూడా భారీఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టు అధికారులు తేల్చారు. తమ సోదాల్లో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశముందని, ఇదంతా అక్రమ సంపాదనేనని, విషయాన్ని టీటీడీ అధికారులకు వివరిస్తామని అ.ని.శా పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments