Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టుల కార్లకు టోల్ ఫీజు రద్దు చేయాలి

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (18:15 IST)
రాష్ట్రంలో జాతీయ రహదారులపై వున్న టోల్ గేట్‌ల వద్ద జర్నలిస్టుల కార్లకు టోల్ టాక్స్ మినహాయింపు నివ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీకు చెందిన రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరశింహరావుకు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మరియు రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు విజ్ఞప్తి చేసారు. 
 
మంగళవారం ఉదయం ఉయ్యూరులో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ఎంపిని కలిసి సాంబశివ నాయుడు విజ్ఞాపన పత్రం అందజేయగా సంభందిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని జీవీఎల్ నరసింహారావు హామీఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఎంపిను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసారు. యూనియన్ కోశాధికారి డి .కోటేశ్వరరావు సీనియర్ జర్నలిస్టులు యారా ప్రకాశ్, మరీదు రాజ, రాయపూడి రాము, ఫిరోజ్‌లు, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ చిన్నయ, భువనేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments