Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసలీలలు... ఆయేషా హత్యకు కారణం అదే...

ఆయేషా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుందా? సత్యం బాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అసలు హంతకుడు ఎవరో పట్టుకునేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సత్యం బాబు నిర్దోషి నాయనా అంటూ ఆనాడే ఆయేషా తల్లి మీడియా ముందు

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (17:11 IST)
ఆయేషా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుందా? సత్యం బాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అసలు హంతకుడు ఎవరో పట్టుకునేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సత్యం బాబు నిర్దోషి నాయనా అంటూ ఆనాడే ఆయేషా తల్లి మీడియా ముందు వెల్లడించారు. కానీ పోలీసులు మాత్రం సత్యం బాబు నిందితుడని అతడిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే తాజాగా ఆయేషా తల్లి షంషాద్ బేగం సంచలనాత్మక విషయాలు చెప్పారు.
 
హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే నిమిషాల్లో నిజాలు బయటకు వస్తాయన్నారు. కోనేరు పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థినీవిద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్, చింతా పవన్‌కుమార్‌లను విచారిస్తే అంతా బయటకు వస్తుందన్నారు. తమ కుమార్తె ఆయేషా వారి రాసలీలలను చూసిందనే కారణంతోనే వారు ఆమెను పొట్టనబెట్టుకున్నారంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. కేసును తిరిగి దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని ఆమె అభ్యర్థించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

తర్వాతి కథనం
Show comments