Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జికి రా అన్నాడు, సరే వచ్చేయ్ అంది, గది లోపలికెళ్లి దుప్పటి తీసి చూస్తే..

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (17:30 IST)
తన చెల్లెలితో అసభ్యంగా మాట్లాడిన మైనర్‌ బాలుడిపై అన్న, అతని స్నేహితులు లాడ్జ్‌కు పిలిపించి దాడి చేసి సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగింది.
 
బాధిత బాలుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మదనపల్లె టౌన్‌లో వుండే మైనర్ బాలుడు.. రామారావు కాలనీకి‌ చెందిన అమ్మాయితో అసభ్యంగా మాట్లాడుతూ లాడ్జికి రమ్మన్నాడు.
 
విషయాన్ని ఆ బాలిక తన సోదరుడికి తెలిపింది. దీనిపై అమ్మాయి సోదరుడు మరికొందరు కలిసి పక్కా ప్రణాళిక వేశారు. తన సోదరితో ఆ బాలుడికి లాడ్జికి రమ్మంటూ ఫోన్ చేయించారు. అలా పట్టణంలోని‌ ఓ లాడ్జ్ వద్దకు యువకుడిని రప్పించారు.
 
‌లాడ్జ్ రూముకు వెళ్లిన సదరు మైనర్ బాలుడు గదిలో దుప్పటి తీయగానే, దుప్పటి ముసుగు కప్పుకుని వున్న బాలిక సోదరి అతడిపై విరుచుకపడ్డాడు. అతడి స్నేహితులు కూడా దాడి చేయడం ప్రారంభించారు. బాలుడిపై విచక్షణ రహితంగా కాళ్ళుతో తన్నుతూ దాడి చేశారు. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 
 
దీనిపై బాధిత బాలుడు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసారు. వీడియో ఆధారంగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments