Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ చూస్తుండగా పక్కనే పడిన పిడుగు, చనిపోయిన యువకుడు

ఐవీఆర్
గురువారం, 27 జూన్ 2024 (14:54 IST)
మెరుపులు మెరుస్తూ వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తూనే వుంటుంది. పిడుగులు పడుతున్న సమయంలో వృక్షాలు, స్తంభాలు, మైదాన ప్రాంతాలు, ఆరుబయట వుండవద్దని సూచనలు ఇస్తుంటారు. అలాగే ఎలక్ట్రిక్ పరికరాలకు కూడా దూరంగా వుండాలని చెప్తారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్ ఫోన్లను ఉపయోగించకుండా వుండాలని సూచనలున్నాయి. ఐతే ఆ యువకుడు పిడుగులు పడుతున్న సమయంలో మొబైల్ ఫోను చూస్తున్నాడు. పక్కనే పిడుగు పడటంతో ఫోన్ పేలిపోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే... అనకాపల్లిలోని వి.మాడుగుల మండలానికి చెందిన భవానీ శంకర్ అనే యువకుడు పిడుగులు పడుతున్న సమయంలో ఓ పూరి పాకలో వున్నాడు. తన సెల్ ఫోనును చూస్తూ వున్నాడు. అకస్మాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ అతడు వున్న పూరిపాకకి పక్కనే వున్న పశువుల పాకపై పిడుగు పడింది. ఆ పిడుగు తీవ్రతకు యువకుడి చేతిలో వున్న సెల్ ఫోన్ పేలిపోయి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్దమధ్యలో అతడు మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments