Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీలేరులో మహిళ దారుణ హత్య... కారణం ఏమిటి...?

Webdunia
బుధవారం, 2 మార్చి 2016 (14:49 IST)
చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కంచెంవారిపల్లికి చెందిన శ్రీలక్ష్మి, భాస్కర్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రీలక్ష్మి దినసరి కూలి చేసుకుంటూ పిల్లలను చూసుకుంటోంది. 
 
ఐతే బుధవారం తెల్లవారు జామున ఇంట్లో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో కొంతమంది ఆగంతుకులు ఇంట్లోకి ప్రవేశించి శ్రీలక్ష్మిని హత్య చేసినట్లు స్థానికులు చెపుతున్నారు. మహిళ హత్యకు కారణాలేమిటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments