Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసి తిరగి వస్తుండగా వెంటాడిన మృత్యువు

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (15:12 IST)
గ్రామ సచివాలయ ఉద్యోగం కోసం పరీక్ష రాసి తిరిగి వస్తున్న ఆమెను మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వచ్చి ప్రాణాలు తీసింది. మధురవాడ హైస్కూల్ ఎదురుగా జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ళ విజయమాధురి మరణించింది. 
 
గోపాలపట్టణం బాజీ జంక్షన్‌కు చెందిన దుర్గాప్రసాద్, విజయమాధురి భార్యాభర్తలు. ఆదివారం సెలవు కావడంతో భార్యను సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లో గ్రామ సచివాలయ పరీక్షకు తీసుకెళ్ళాడు దుర్గాప్రసాద్. ఎగ్జామ్ ముగిసిన తర్వాత వీరు తిరిగి వస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు. 
 
బ్రేకులు ఫెయిల్ అయిన లారీ.... వరుసగా వాహనాలను ఢీకొట్టుకుంటూ వచ్చి దుర్గా ప్రసాద్ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి టూవీలర్ అదుపు తప్పి వెనుక కూర్చున్న దివ్యమాధురి ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కిందపడిపోయింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments