Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లాడుతానని మోసం చేశాడు... యువతి మౌనపోరాటం(Video)

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (19:59 IST)
ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి అతడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని యువతి భాగ్యలక్ష్మి ధర్నా చేసింది.
 
పెళ్ళి చేసుకోవాలని అడుగుతుంటే జోసెఫ్ మొహం చాటేస్తున్నాడని బాధిత మహిళ ఆందోళన చేస్తోంది. తనకు న్యాయం జరగకపోతే జోసఫ్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు చెపుతోంది. 
 
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆరోపిస్తోంది. 
స్థానిక మహిళల సహకారంతో అతడి ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments