Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని వుంది అంటున్న సీనియర్ కాపు నాయకుడు

ఐవీఆర్
శనివారం, 13 జనవరి 2024 (18:14 IST)
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు ఆకాంక్షిస్తున్నారంటూ కాపు సంక్షేమ సంఘం నాయకుడు హరిరామజోగయ్య బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ఆయన పలు సూచనలు, సలహాలు తెలిపారు.
 
తెదేపా-జనసేన కూటమి భాజపాను కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారు. ఈ కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమనీ, కనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఏపిలో జనసేనకు 40 నుంచి 60 సీట్లు కేటాయించాలని కోరారు. ఐతే జనసేనకి 40 సీట్లు ఇవ్వాలని అడుగుతున్నట్లు పవన్ కళ్యాణ్ తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మూడుచోట్ల పోటీ చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం నుంచి ఆయన పోటీ చేయాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments