Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరూ కావాలన్న పెళ్లయిన ప్రేయసి... ఇద్దరు ప్రియులు ఆ పని చేసారు...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (22:32 IST)
సమాజంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొంతమంది యువతులు అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మరికొంతమంది వివాహిత మహిళలు కూడా అక్రమ సంబంధాలతో పండంటి కాపురాన్ని నిలువునా కూల్చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది.
 
పాంచాలీనగర్‌కు చెందిన అనూషకు 27 సంవత్సరాలు. స్థానికంగా డిగ్రీ చదివి సమయంలో అనూషకు ఇద్దరు ప్రియుళ్ళు ఉన్నారు. అనూషకు వివాహమై సంవత్సరం అవుతోంది. అయినా ప్రియుళ్ళను మాత్రం మరిచిపోలేదు. భర్తతో కలిసి ఉంటూనే ఇద్దరు ప్రియుళ్ళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తుండేది. 
 
ఇద్దరు ప్రియుళ్ళు సూరి, రాములు పూటుగా మద్యం సేవించి గొడవపడ్డారు. అనూషతో ఎవరో ఒకరు కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో అనూషను రేణిగుంటలోని ఒక నిర్మానుష్యమైన అపార్టుమెంటుకు తీసుకెళ్ళారు.
 
ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకో.. ఇద్దరూ వద్దు అంటూ పట్టుబట్టారు. తనకు ఇద్దరూ కావాలంటూ అనూష చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. రాము, సూరిలు ఇద్దరూ కలిసి అనూషను చంపి అపార్టుమెంట్‌లో ఉరివేసుకుందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments