Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన ప్రియుడితో కలిసి తెనాలికి యువతి... గది అద్దెకు తీసుకుని...

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఏలూరుకు చెందిన సాయిదివ్య, విజయవాడకు చెందిన పృధ్వీరాజ్ పట్టణంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 1

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (12:39 IST)
గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఏలూరుకు చెందిన సాయిదివ్య, విజయవాడకు చెందిన పృధ్వీరాజ్ పట్టణంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 12వ తేదీ తెనాలి వచ్చిన వీరు గాంధీచౌక్ లోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. 
 
రాత్రి 10 గంటల సమయంలో రూమ్ తీసుకున్న వీళ్లు 14వ తేదీ వరకూ బయటకు రాకపోగా గది నుండి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేయగా మృతులు ఏలూరుకు చెందిన k.సాయిదివ్య, విజయవాడకు చెందిన దారా పృధ్వీరాజ్‌గా నిర్ధారించారు.
 
మృతుడికి అంతకుముందే వివాహం కాగా మృతురాలు చదువుకుంటోందని తెలుస్తోంది. వీరి మధ్య ప్రేమ వ్యవహారంతోనే ఇరువురు ఇంటి నుండి పారిపోయి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments