Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన ప్రియుడితో కలిసి తెనాలికి యువతి... గది అద్దెకు తీసుకుని...

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఏలూరుకు చెందిన సాయిదివ్య, విజయవాడకు చెందిన పృధ్వీరాజ్ పట్టణంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 1

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (12:39 IST)
గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఏలూరుకు చెందిన సాయిదివ్య, విజయవాడకు చెందిన పృధ్వీరాజ్ పట్టణంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 12వ తేదీ తెనాలి వచ్చిన వీరు గాంధీచౌక్ లోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. 
 
రాత్రి 10 గంటల సమయంలో రూమ్ తీసుకున్న వీళ్లు 14వ తేదీ వరకూ బయటకు రాకపోగా గది నుండి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేయగా మృతులు ఏలూరుకు చెందిన k.సాయిదివ్య, విజయవాడకు చెందిన దారా పృధ్వీరాజ్‌గా నిర్ధారించారు.
 
మృతుడికి అంతకుముందే వివాహం కాగా మృతురాలు చదువుకుంటోందని తెలుస్తోంది. వీరి మధ్య ప్రేమ వ్యవహారంతోనే ఇరువురు ఇంటి నుండి పారిపోయి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments