Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్... నిందితుల్లో పోలీసు పుత్ర రత్నం

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (10:29 IST)
ఉత్తర ప్రదేశ్ లో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. సామూహిక అత్యాచారాలు షరామామూలయ్యాయి. మహిళలపై మృగాళ్లు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. మహిళలపై అత్యాచారం జరిగింది. ముజఫర్ బాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
యూపీలోని  ముజఫర్ నగరలో ఓ మహిళపై  సామూహిక అత్యాచారం జరిగింది. ఇక్కడ నిందితుల్లో ఓ ఎస్సై కొడుకు కూడా ఉండడం ఆశ్చర్యం. దుకాణానికి  వెళ్లిన ఓ మహిళకు మత్తుమందు  కలిపిన  కూల్ డ్రింక్ ఇచ్చి, షాపు  యజమానితో సహా అయిదుగురు  ఈ దురాగతానికి పాల్పడ్డారు.  
 
పై అత్యాచార విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను  అదులులోకి తీసుకన్నారు.మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు