Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడి పంతుల్ని చెప్పుతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత.. కేసు నమోదు!

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (16:28 IST)
విశాఖపట్టణం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వెంగలపూడి అనిత ఓ బడి పంతుల్ని చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... తనను ఎమ్మెల్యే అనిత నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ఉపాధ్యాయుడు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఎమ్మెల్యే అనితను అరెస్టు చేయాలని బాధితుని బంధువులు, సహచరులు పాయకరావుపేట పీఎస్ వద్ద ధర్నా చేస్తున్నారు. అనితతో పాటు ఎమ్మెల్యే పీఏ ప్రసాద్, ఎంపీటీసీ కాశీ విశ్వనాథ్‌లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రామరావు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మరోవైపు ఎమ్మెల్యే అనిత వ్యవహారశైలిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments