Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌.. 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. సీలింగ్‌ ఫ్యాన్‌కు?

సెల్వి
బుధవారం, 29 మే 2024 (17:51 IST)
విశాఖపట్నంలో బుధవారం 15 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌ చేస్తూ బాలికను ఆమె తల్లి అన్నపూర్ణ మందలించడంతో మధురవాడలోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భర్త మహేశ్ మృతి చెందడంతో బాలికకు అన్నపూర్ణ సింగిల్ పేరెంట్ అని తెలిసింది. బాలిక తన నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments