Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌.. 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. సీలింగ్‌ ఫ్యాన్‌కు?

సెల్వి
బుధవారం, 29 మే 2024 (17:51 IST)
విశాఖపట్నంలో బుధవారం 15 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌ చేస్తూ బాలికను ఆమె తల్లి అన్నపూర్ణ మందలించడంతో మధురవాడలోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భర్త మహేశ్ మృతి చెందడంతో బాలికకు అన్నపూర్ణ సింగిల్ పేరెంట్ అని తెలిసింది. బాలిక తన నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments