Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా పాలనకు మూడేళ్లు.. ప్రజా వేదిక విధ్వంసంతో మొదలు

Webdunia
సోమవారం, 30 మే 2022 (11:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేటికి మూడేళ్లు కావొస్తుంది. ఈ కాలంలో తమ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు నిర్వహించిందని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. 
 
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ తన సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల పాలనపూర్తి చేసుకుంటున్న తరుణంలో మూడేళ్ళ పాలనపై ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 95 శాం హామీలను అమలు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తామని ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, వైకాపా ప్రభుత్వ మూడేళ్ళ పాలన విధ్వంసంగా సాగుతోందని విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన గత మూడేళ్ళలో విధ్వంసం, రివర్స్ డెవలప్‌మెంట్, దాడులు, ఎస్సీఎస్టీ అక్రమ కేసులు బనాయింపు, విపక్ష నేతలపై దాడులు, కేసులు, అరెస్టులు వంటి చర్యలతో విజయవంతంగా సాగుతోందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments