Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్సు .. పలు రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (08:55 IST)
రాజమండ్రి వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ - లింగంపల్లి రైలు రెండు గంటల పాటు ఆలస్యంగా నడువనుంది. అలాగే, విజయవాడ - రాజమండ్రి, కాకినాడ పోర్టు - విజయవాడల మధ్య నడిచే రైళ్ళను పాక్షికంగా రద్దు చేశారు. 
 
అయితే, పూర్తిగా రద్దు చేసిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం, విశాఖపట్టం - విజయవాడ, గుంటూరు - విశాఖ, విశాఖ - గుంటూరు, విశాఖ  - విజయవాడ, విజయవాడ - విశాఖ, విజయవాడ - గుంటూరు - గుంటూరు విజయవాడ, కాకినాడ పోర్టు - విజయవాడ రైళ్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments