Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరకు లోయలో పడిన బస్సు : 8 మంది మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (22:37 IST)
Araku
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అరకు లోయలో పడిపోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. హైదరాబాద్ షేక్ పేట ప్రాంతానికి చెందిన వారు ఇవాళ ఉదయమే విశాఖపట్టణం వచ్చి అరకు లోయ విహార యాత్ర చేస్తుండగా ప్రమాదానికి గురికావడం.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది
 
ఒకవైపు ప్రమాద స్థలి అంతా మరుభూమిని మరిపిస్తుంటే.. నేతల ఆరాలతో అందరి దృష్టి అరకుపైనే కేంద్రీకృతమైంది. అంతా చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు వస్తున్న వార్తలు అయ్యో పాపం.. అనే నిట్టూర్పులతో జనం అంతా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఆరాతీశారు. చీకట్లో గాయపడినవారి ఆర్తనాదాల గురించి వింటూ నిట్టూర్పులు విడవడంతో విషాదవాతావరణం ఏర్పడింది.
 
విశాఖ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో డముకు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్‌.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద ఘటనపై సీఎంఓ అధికారులతో ఆరా తీశారు. జరుగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments