Webdunia - Bharat's app for daily news and videos

Install App

75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు: విద్యాశాఖ మంత్రి

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:41 IST)
రాష్ట్రంలోని పాఠశాలలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  తీసుకోనున్న జాగ్రత్తలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మార్కాపురం లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.

పాఠశాలలు ఓపెన్ చేసి ఇప్పటికీ పది రోజులైందనీ పాఠశాలలో హాజరు శాతం గణనీయంగా పెరిగిందని సుమారు 75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారని అన్నారు.
 
పాఠశాలలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం మాస్కు తప్పనిసరిగా చేసామని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులకు 95 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు.
 
నాడు -నేడు పనుల ద్వారా పాఠశాలలు పరిశుభ్రంగా ఉన్నాయని శానిటేషన్ ప్రతిరోజు  చెపిస్తున్నామని రాష్ట్రంలో అక్కడక్కడా కరోనా కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తమని మంత్రి తెలిపారు. కరోనా అధికంగా ఉన్న పాఠశాల లలో విడతల వారీగా స్కూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
 
సీఎం జగన్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments