Webdunia - Bharat's app for daily news and videos

Install App

75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు: విద్యాశాఖ మంత్రి

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:41 IST)
రాష్ట్రంలోని పాఠశాలలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  తీసుకోనున్న జాగ్రత్తలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మార్కాపురం లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.

పాఠశాలలు ఓపెన్ చేసి ఇప్పటికీ పది రోజులైందనీ పాఠశాలలో హాజరు శాతం గణనీయంగా పెరిగిందని సుమారు 75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారని అన్నారు.
 
పాఠశాలలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం మాస్కు తప్పనిసరిగా చేసామని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులకు 95 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు.
 
నాడు -నేడు పనుల ద్వారా పాఠశాలలు పరిశుభ్రంగా ఉన్నాయని శానిటేషన్ ప్రతిరోజు  చెపిస్తున్నామని రాష్ట్రంలో అక్కడక్కడా కరోనా కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తమని మంత్రి తెలిపారు. కరోనా అధికంగా ఉన్న పాఠశాల లలో విడతల వారీగా స్కూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
 
సీఎం జగన్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments