Webdunia - Bharat's app for daily news and videos

Install App

700 సంవ‌త్స‌రాల దేవాల‌యం... ఇప్పుడు బ‌య‌ట ప‌డింది

విజ‌య‌న‌గ‌రం: అత్యంత పురాత‌న దేవాల‌యం ఇపుడు త‌వ్వాకాల్లో బ‌య‌ట‌ప‌డింది. విజయనగరం సమీపంలోని వేణుగోపాలపురం గ్రామం వద్ద ఈ పురాత‌న దేవాల‌యం వెలుగులోకి వచ్చింది. ఏడు వంద‌ల సంవత్సారాల క్రితం విజయనగరం సంస్థానానికి చెందిన‌ పూసపాటి రాజులు ఇక్కడ దేవాలయాన్ని ని

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (19:04 IST)
విజ‌య‌న‌గ‌రం: అత్యంత పురాత‌న దేవాల‌యం ఇపుడు త‌వ్వాకాల్లో బ‌య‌ట‌ప‌డింది. విజయనగరం సమీపంలోని వేణుగోపాలపురం గ్రామం వద్ద ఈ పురాత‌న దేవాల‌యం వెలుగులోకి వచ్చింది. ఏడు వంద‌ల సంవత్సారాల క్రితం విజయనగరం సంస్థానానికి చెందిన‌ పూసపాటి రాజులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి పూజలు చేసేవారని తెలుస్తోంది.
 
 
పాత‌ రాతి కట్టడంతో ఉన్న ఈ దేవాలయంలో మన్నారు రాజగోపాలస్వామి రాతి విగ్రహం లభ్యం కావడంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌య్యారు. అర్చకులు, వైష్ణవ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు నిర్వహించారు. పురావ‌స్తు శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ త‌వ్వ‌కాలు ఓ గొప్ప దేవాల‌యాన్నివెలుగులోకి తెచ్చాయ‌ని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments