Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాశగిరిని తిరువణ్ణామలైగా మార్చేస్తాం... ఏడడుగుల శివ విగ్రహం..?

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (20:04 IST)
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పక్కన కైలాశగిరి కొండకు వెళ్లే దారిలో అంజూరు మండపం సమీపంలో రామాపురం రిజర్వాయర్ ఉంది. తీరం వెంబడి తామరపువ్వులు వికసిస్తున్నాయి. భక్తులను ఈ ప్రాంతం బాగా ఆకర్షిస్తుంది. 
 
ఈ పరిస్థితిలో శ్రీకాళహస్తి తదుపరి ఎం.ఎం. వాడా ప్రాంతానికి చెందిన మత్తయ్య అనే భక్తుడు అంజూరు మండపాన్ని పునరుద్ధరించి ప్రభుత్వ అనుమతితో రామాపురం చెరువులో శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ శివుడి విగ్రహం 7 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. విగ్రహాల ప్రతిష్ఠాపన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 
 
శివుడి విగ్రహ ప్రతిష్ఠాపన పనులు కళాత్మకంగా సాగుతున్నాయని మత్తయ్య అన్నారు. శివుడి తలపై నుంచి పడే గంగాజలాన్ని పోలి ఉండేలా కృత్రిమ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాళహస్తి శివాలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ జలాశయానికి వచ్చి శివ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. 
 
భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా శివ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. శివుడి విగ్రహం చుట్టూ కళ్లకు కట్టేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తారు.  కైలాసగిరిని తమిళనాడు తిరువణ్ణామలైలా అభివృద్ధి చేస్తామని.. ఇందుకోసం ప్రభుత్వ అనుమతిని తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments