Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాశగిరిని తిరువణ్ణామలైగా మార్చేస్తాం... ఏడడుగుల శివ విగ్రహం..?

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (20:04 IST)
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పక్కన కైలాశగిరి కొండకు వెళ్లే దారిలో అంజూరు మండపం సమీపంలో రామాపురం రిజర్వాయర్ ఉంది. తీరం వెంబడి తామరపువ్వులు వికసిస్తున్నాయి. భక్తులను ఈ ప్రాంతం బాగా ఆకర్షిస్తుంది. 
 
ఈ పరిస్థితిలో శ్రీకాళహస్తి తదుపరి ఎం.ఎం. వాడా ప్రాంతానికి చెందిన మత్తయ్య అనే భక్తుడు అంజూరు మండపాన్ని పునరుద్ధరించి ప్రభుత్వ అనుమతితో రామాపురం చెరువులో శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ శివుడి విగ్రహం 7 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. విగ్రహాల ప్రతిష్ఠాపన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 
 
శివుడి విగ్రహ ప్రతిష్ఠాపన పనులు కళాత్మకంగా సాగుతున్నాయని మత్తయ్య అన్నారు. శివుడి తలపై నుంచి పడే గంగాజలాన్ని పోలి ఉండేలా కృత్రిమ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాళహస్తి శివాలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ జలాశయానికి వచ్చి శివ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. 
 
భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా శివ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. శివుడి విగ్రహం చుట్టూ కళ్లకు కట్టేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తారు.  కైలాసగిరిని తమిళనాడు తిరువణ్ణామలైలా అభివృద్ధి చేస్తామని.. ఇందుకోసం ప్రభుత్వ అనుమతిని తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments