Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందుపై 7 రోజులు అత్యాచారం: పరారీలో కీచకుడు!

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (16:27 IST)
అన్నెంపున్నెం తెలియని పసికందులు కూడా అత్యాచారాల బారిన పడుతోంటే సమాజం ఎటు పయనిస్తోందో అర్థం కాని దుస్థితి దేశంలో నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని ధని గ్రామంలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. శ్రీనివాస్ (20) అనే కామాంధుడు ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. 
 
ఈ దారుణం వారం రోజులుగా జరుగుతోంది. అతని నిర్వాకంపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కీచకుడు పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments