Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఐఏఎస్‌ల భారీ బదిలీ: ఏకంగా 57 మందిని బదిలీ చేశారు..

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (16:11 IST)
ఏపీలో ఐఏఎస్‌లను భారీగా బదిలీ చేసింది. మొత్తం 57 మందిని బదిలీ చేశారు. సీనియర్‌ అధికారులతో పాటు, ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. వీరిలో సీనియర్‌ ఐఏఎస్‌ ఆర్‌.పి.సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించారు. 
 
సౌరభ్‌గౌర్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనంతరామును మైనార్టీల సంక్షేమశాఖకు బదిలీ చేసింది. 
 
అలాగే విజయనగరం, కృష్ణా, బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం కలెక్టర్లను బదిలీ అయ్యారు. వీరిలో కృష్ణా జిల్లా కలెక్టర్ పీ రంజిత్ బాషా బాపట్ల జిల్లా కలెక్టరుగా బదిలీ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments