Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంకనేసుకుని పొలంగట్లకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై బురదలో వేసి తొక్కేశాడు...

వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని పొలం బురదలో వేసి తొక్కి చంపాడు. ఈ అమానుష ఘటన వివరాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ వివర

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:38 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని పొలం బురదలో వేసి తొక్కి చంపాడు. ఈ అమానుష ఘటన వివరాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గణపవరం మండలం కేశవరం గ్రామానికి చెందిన గంగిరెద్దుల జాతికి చెందిన బొడ్డి ఏసు (50) సంత మార్కెట్‌లో డేరాలు వేసుకుని జీవిస్తున్నాడు. గత నెల 29వ తేదీన ఉగాది రోజున ఇంటిలో ఎవ్వరూలేని సమయంలో తన మనుమరాలు మేరీ రాణిని (రెండున్నరేళ్ళు) రాత్రి 8 గంటల సమయంలో చంకనేసుకుని సమీప పొలం గట్ల వద్దకు తీసుకువెళ్ళి లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత అతికిరాతకంగా బురదలోకి తొక్కి చంపేశాడు.
 
పిమ్మట ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి.. తెల్లవారుజామున భిక్షాటన కోసం వెళ్ళిపోయాడు. ఇదిలావుంటే తన కుమార్తె కనబడకపోవడంతో ఏసు కుమారుడు, కోడలు రాత్రి నుంచి వెతకగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పంటబోదె బురదలో మృతదేహం లభ్యం కనిపించింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది తన మామ ఏసేనని గుర్తించి కోడలు పోసమ్మ గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంత ఏసును అరెస్టు చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం