Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విశ్రాంత ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడుకి జైలుశిక్ష : హైర్టు తీర్పు

Webdunia
బుధవారం, 4 మే 2022 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో ఐఏఎస్ మాజీ అధికారి చినివీరభద్రుడుకి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నాలుగు వారాల జైలుశిక్ష విధించింది. అలాగే రూ.2 వేల అపరాధం విధించింది. బీఈడీ కోర్సు అభ్యసించేందుకు ఎస్జీటీలకు అనుమతి నిరాకరిస్తూ అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు మెమో జారీ చేశారు. దీనిపై ఎస్జీటీలు హైకోర్టును ఆశ్రయించగా, ఆ మెమోను గత యేడాది కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, కోర్టు ఆదేశాలను విద్యాశాఖ అధికారులు అమలు చేయలేదు. దీంతో ఎస్జీటీలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ధిక్కరణగా భావించిన కోర్టు చినవీరభద్రుడుకి నాలుగు వారాల జైలుశిక్షతోపాటు రూ.2 వేల అపరాధం విధించింది. ఈ కేసు విచారణకు హాజరైన పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పినప్పటికీ హైకోర్టు పట్టించుకోలేదు. అయితే, ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్థనతో జైలుశిక్ష అమలును మాత్రం రెండు వారాల పాటు వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

తల్లి మనసు లాంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని వస్తాయి: ముత్యాల సుబ్బయ్య

జైపూర్ చలనచిత్రోత్సవంలో బెస్ట్ పోలిటికల్ మూవీ గా రైమా సేన్.. మా కాళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments