Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విశ్రాంత ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడుకి జైలుశిక్ష : హైర్టు తీర్పు

Webdunia
బుధవారం, 4 మే 2022 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో ఐఏఎస్ మాజీ అధికారి చినివీరభద్రుడుకి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నాలుగు వారాల జైలుశిక్ష విధించింది. అలాగే రూ.2 వేల అపరాధం విధించింది. బీఈడీ కోర్సు అభ్యసించేందుకు ఎస్జీటీలకు అనుమతి నిరాకరిస్తూ అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు మెమో జారీ చేశారు. దీనిపై ఎస్జీటీలు హైకోర్టును ఆశ్రయించగా, ఆ మెమోను గత యేడాది కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, కోర్టు ఆదేశాలను విద్యాశాఖ అధికారులు అమలు చేయలేదు. దీంతో ఎస్జీటీలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ధిక్కరణగా భావించిన కోర్టు చినవీరభద్రుడుకి నాలుగు వారాల జైలుశిక్షతోపాటు రూ.2 వేల అపరాధం విధించింది. ఈ కేసు విచారణకు హాజరైన పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పినప్పటికీ హైకోర్టు పట్టించుకోలేదు. అయితే, ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్థనతో జైలుశిక్ష అమలును మాత్రం రెండు వారాల పాటు వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments