Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలోకి 30 వైసీపీ కుటుంబాలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:58 IST)
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చాకలి శివన్న, మాధవరం శివన్న, కల్లూరు వెంకటస్వామి, బిచ్చాలు రాముడు, బెళగల్‌ హుశేని, చంద్ర, బడాయి నారాయణ, మాధవరం హుశేని, పెద్దభూంపల్లి శ్రీరాములుతో పాటు దాదాపు 30 కుటుంబాలు ఆదివారం మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, చిన్నభూంపల్లి మాజీ సర్పంచ్‌ నరసింహులు ఆధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీలోకి చేరారు.

వారికి తిక్కారెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు సేవ చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ నాయుడు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, జంపాపురం మాజీ సర్పంచ్‌ కృష్ణారెడ్డి, తిప్పలదొడ్డి నీలకంఠా రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి సోల్మాన్‌ రాజు, బెళగల్‌ సర్పంచు మాల పద్మమ్మ, రామయ్య పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

కమల్ హాసన్ వాడిన దుస్తులు కావాలని అడిగి తెప్పించుకున్నా : ప్రభాస్

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments