Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా ఎంసెట్ తేదీల్లో మార్పు... మంత్రి గంటా శ్రీనివాసరావు..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (12:40 IST)
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడంతో ఈ ఎడాది ఎంసెట్ పరీక్షల ఆంధ్రా ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విడివిడిగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందుకోసం రెండు రాష్ట్రాలు తేదీలను కూడా ప్రకటించాయి. ఈ స్థితిలో మే 14న నిర్వహించనున్న ఎంసెట్ కు ఆంధ్ర రాష్ట్రం ఎంసెట్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
 
ఆంధ్రాలో ఎంసెట్ పరీక్ష జరిగే రోజుననే కే సెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష తేదీలను మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కోరారు. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీల మార్పును పరిశీలిస్తున్నామని ప్రకటించిన గంటా, త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆదివారం ఆయన వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments