Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (13:03 IST)
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సోమందేపల్లి మండలంలోని పందిపర్తిలో గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పందిపర్తి గ్రామానికి చెందిన రమేషరెడ్డి, అంబికల రెండో కుమారుడు పవనకుమార్‌రెడ్డి(2) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులోకి పడిపోయాడు. 
 
అయితే ఆ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. చివరకు సంపు మూత పూర్తిగా తెరిచి చూడగా అందులో బాలుడు పవన కుమార్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. 
 
అప్పటిదాకా ఆడుకుంటూ ఇంట్లో సందడి చేసిన చిన్నారి ఒక్కసారిగా అచేతన స్థితిలో ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments