దసరాకు 2 వేల ప్రత్యేక బస్సులు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:18 IST)
దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. మొత్తం 2,028 ప్రత్యేక బస్సులను ఈ పండగ సీజన్‌లో నడపనుంది.

అయితే, తెలంగాణ, ఏపీ ఆర్టీసీల మధ్య ఏర్పడిన ఇంటర్‌ స్టేట్‌ వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో భారీ డిమాండ్‌ ఉండే హైదరాబాద్‌ను మాత్రం ఈ స్పెషల్స్‌ జాబితా నుంచి పక్కన పెట్టింది. అంటే.. హైదరాబాద్‌కు బస్సులు లేకుండానే పండగ స్పెషల్స్‌ నడవనున్నాయి.

ఈ మేరకు దసరా స్పెషల్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. డిమాండ్‌ను బట్టి మరిన్ని బస్సులు నడపటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments