Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరాకు 2 వేల ప్రత్యేక బస్సులు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:18 IST)
దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. మొత్తం 2,028 ప్రత్యేక బస్సులను ఈ పండగ సీజన్‌లో నడపనుంది.

అయితే, తెలంగాణ, ఏపీ ఆర్టీసీల మధ్య ఏర్పడిన ఇంటర్‌ స్టేట్‌ వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో భారీ డిమాండ్‌ ఉండే హైదరాబాద్‌ను మాత్రం ఈ స్పెషల్స్‌ జాబితా నుంచి పక్కన పెట్టింది. అంటే.. హైదరాబాద్‌కు బస్సులు లేకుండానే పండగ స్పెషల్స్‌ నడవనున్నాయి.

ఈ మేరకు దసరా స్పెషల్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. డిమాండ్‌ను బట్టి మరిన్ని బస్సులు నడపటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments