Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరాకు 2 వేల ప్రత్యేక బస్సులు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:18 IST)
దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. మొత్తం 2,028 ప్రత్యేక బస్సులను ఈ పండగ సీజన్‌లో నడపనుంది.

అయితే, తెలంగాణ, ఏపీ ఆర్టీసీల మధ్య ఏర్పడిన ఇంటర్‌ స్టేట్‌ వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో భారీ డిమాండ్‌ ఉండే హైదరాబాద్‌ను మాత్రం ఈ స్పెషల్స్‌ జాబితా నుంచి పక్కన పెట్టింది. అంటే.. హైదరాబాద్‌కు బస్సులు లేకుండానే పండగ స్పెషల్స్‌ నడవనున్నాయి.

ఈ మేరకు దసరా స్పెషల్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. డిమాండ్‌ను బట్టి మరిన్ని బస్సులు నడపటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments