Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్‌టీయూ-అనంతపూర్‌లో ర్యాగింగ్ కలకలం : 18 మంది సస్పెండ్

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (08:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ)లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పలువురు సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేదించారు. ఈ వ్యపహారం వెలుగు చూడటంతో తక్షణం స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ తొలుత 11 మంది సీనియర్ విదార్థులను సస్పెండ్ చేశారు. 
 
ఆ తర్వాత ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు కొందరు అధ్యాపకులతో కలిసి అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ర్యాగింగ్ అంశంపై లోతుగా విచారణ జరిపింది. ఇందులో కొందరు సీనియర్ విద్యార్థులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తేలింది. 
 
ఈ ర్యాగింగ్‌కు మొత్తం 18 మంది పాల్పడినట్టు తేలడంతో వారిని తక్షణం సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీచేశారు. ఈ కాలేజీలో చదివే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేకాకుండా మరో ముగ్గురు సీనియర్ విద్యార్థులు కూడా ర్యాంగింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments