Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్‌టీయూ-అనంతపూర్‌లో ర్యాగింగ్ కలకలం : 18 మంది సస్పెండ్

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (08:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ)లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పలువురు సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేదించారు. ఈ వ్యపహారం వెలుగు చూడటంతో తక్షణం స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ తొలుత 11 మంది సీనియర్ విదార్థులను సస్పెండ్ చేశారు. 
 
ఆ తర్వాత ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు కొందరు అధ్యాపకులతో కలిసి అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ర్యాగింగ్ అంశంపై లోతుగా విచారణ జరిపింది. ఇందులో కొందరు సీనియర్ విద్యార్థులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తేలింది. 
 
ఈ ర్యాగింగ్‌కు మొత్తం 18 మంది పాల్పడినట్టు తేలడంతో వారిని తక్షణం సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీచేశారు. ఈ కాలేజీలో చదివే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేకాకుండా మరో ముగ్గురు సీనియర్ విద్యార్థులు కూడా ర్యాంగింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments