Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టులు పూర్తి చేసిన తర్వాతే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (11:24 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన హింసాకాండతో సంబంధం ఉన్నవారిని అరెస్టు చేసిన తర్వాతే పట్టణంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని డీఐజీ పాలరాజు తెలిపారు. 
 
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న అల్లర్లపై ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు గురువారం కీలక విషయాలను వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, అల్లర్లలో పాలుపంచుకున్నవారిలో ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ హింసాకాండకు రౌడీ షీటర్లే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. 
 
అల్లర్లలో పాలుపంచుకున్న మరికొందరిని గుర్తించామని, శుక్రవారం మరికొందరిని అరెస్టు చేస్తామనన్నారు. ఈ అల్లర్లకు బాధ్యులైన అనుమానితుల అరెస్టులు పూర్తయ్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. అరెస్టులన్నీ పూర్తయ్యాక దశల వారీగా పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments