Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 179 కరోనా కేసులు

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (21:58 IST)
ఏపీలో కరోనా కేసులు కొత్తగా 179 నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41,167 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 179 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో ఈ వైరస్‌ బారినపడి నలుగురు మరణించారు.

చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 219 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇప్పటి వరకు 1,24,82,943 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 88,56,16 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,76,140 మంది పూర్తిగా కోలుకోగా, 7,138 మంది మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,338 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 మంది ఈ కరోనా వ్యాధికి గురవ్వగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరికి కరోనా వచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments