Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం-17మందికి అస్వస్థత

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (12:24 IST)
పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం అయ్యింది. ఆహారం తీసుకున్న 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో భాగంగా ఆహారం తీసుకున్న కొద్ది సేపటికే 17మంది అస్వస్థతకు గురైయ్యారు. 
 
వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  అయితే వివాహ వేడుకలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్‌కు సరైన కారణాలేమీ ఇంకా తెలిసి రాలేదు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments